ETV Bharat / state

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి - చంద్రగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి

తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పార్టీ నేతలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.

Tdp leaders paid homage to the statue of NTR in chittore
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నందమూరి తారక రామారావు వర్ధంతి
author img

By

Published : Jan 18, 2020, 8:08 PM IST

మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లిలో అన్నదానం చేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

పుత్తూరులో ఎన్టీఆర్ వర్ధంతి

పుత్తూరులో తెదేపా నేతలు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. కెనరా బ్యాంకు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. అనంతరం అన్నదానం చేశారు. తెలుగు ప్రజల గౌరవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన నేత ఎన్టీఆర్ అని నేతలు కీర్తించారు.

చంద్రగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి

చంద్రగిరిలో తేదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా నివాళి అర్పించారు. కొత్త బస్టాండ్ నుంచి నాగాలమ్మ మలుపు వరకు సేవ్ అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నదానం చేశారు.

ఇదీ చూడండి:

అమరావతి రైతులకు అండగా భాజపా - జనసేన: నాదెండ్ల

మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లిలో అన్నదానం చేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.

పుత్తూరులో ఎన్టీఆర్ వర్ధంతి

పుత్తూరులో తెదేపా నేతలు ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. కెనరా బ్యాంకు వద్ద ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. అనంతరం అన్నదానం చేశారు. తెలుగు ప్రజల గౌరవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన నేత ఎన్టీఆర్ అని నేతలు కీర్తించారు.

చంద్రగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి

చంద్రగిరిలో తేదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా నివాళి అర్పించారు. కొత్త బస్టాండ్ నుంచి నాగాలమ్మ మలుపు వరకు సేవ్ అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్నదానం చేశారు.

ఇదీ చూడండి:

అమరావతి రైతులకు అండగా భాజపా - జనసేన: నాదెండ్ల

Intro:మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహణ


Body:అన్నదాన కార్యక్రమం ఎన్టీఆర్ కు పూజలు


Conclusion:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా స్వర్గీయ ఎన్టీ రామారావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని తెదేపా నాయకులు పలువురు అభివర్ణించారు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో నిర్వహించారు నీరు గుట్టు వారి పల్లి లో పార్టీ నాయకులు కార్యకర్తలు సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి నినాదాలు చేశారు అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో లో పేదలకు అన్నం పెట్టి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు ఎన్టీఆర్ కూడలిలో ఉన్నా విగ్రహానికి పూజలు చేసే నినాదాలు చేశారు ఎన్టీఆర్ అమర్ రహే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించిన ఆయన పేదల కోసం చేసిన సంక్షేమ పథకాలు నేటికీ చెరగని ముద్ర వేసుకున్నాయి తెలిపారు ఆయన ఆశయాలను తెదేపా నాయకులు కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు
బై టూ దొమ్మలపాటి రమేష్ మాజీ ఎమ్మెల్యే మదనపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.