ETV Bharat / state

Tirumala: శ్రీవారి సేవలో న్యాయమూర్తులు - సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న వార్తలు

ఇవాళ తిరుమల(Tirumala) శ్రీవారిని న్యాయమూర్తులు(judges) దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

tirumala
tirumala
author img

By

Published : Nov 5, 2021, 11:25 AM IST

తిరుమల(Tirumala) శ్రీవారిని న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న(Supreme Court Judge Justice Nagaratna), తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా(Telangana High Court Judge Justice Srisudha) స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తులకు స్వాగతం పలికిన తితిదే అధికారులు.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల(Tirumala) శ్రీవారిని న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న(Supreme Court Judge Justice Nagaratna), తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా(Telangana High Court Judge Justice Srisudha) స్వామివారి సేవలో పాల్గొన్నారు. న్యాయమూర్తులకు స్వాగతం పలికిన తితిదే అధికారులు.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో న్యాయమూర్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి

karthika masam: శ్రీకాళహస్తీశ్వర ఆలయం దర్శన వేళల్లో మార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.