చిత్తూరు జిల్లా విజయపుర మండలం పాత ఆర్కాడ్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాహుల్గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రాజు, కిరణ్ యాదవ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ
రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా చిత్తూరు జిల్లా విజయపుర మండలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
![రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12190971-203-12190971-1624097799940.jpg?imwidth=3840)
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరకుల పంపిణీ
చిత్తూరు జిల్లా విజయపుర మండలం పాత ఆర్కాడ్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. రాహుల్గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రాజు, కిరణ్ యాదవ్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
EAMCET: ఎంసెట్కు బదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!
TAGGED:
చిత్తూరు జిల్లా తాజా వార్తలు