ETV Bharat / state

ముత్యాల పందిరిలో శ్రీనివాసుడు

ముత్యాల పందిరిలో ఉభయ దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఊరేగిన దృశ్యం భక్తులకు కనువిందు చేసింది. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఈ కమనీయ దృశ్యం ఆవిషృతమైంది.

author img

By

Published : Feb 26, 2019, 11:20 PM IST

కల్యాణ వెంకటేశ్వరస్వామి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ బకాసుర వధ అవతారంలో... శ్రీదేవి, భూదేవి సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, భక్త భజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనలు భక్తులకు కన్నుల పండువను కలిగించాయి.
ఇవి కూడా చదవండి

వైభవంగా బ్రహ్మోత్సవాలు

కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రం స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ బకాసుర వధ అవతారంలో... శ్రీదేవి, భూదేవి సమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజులు, భక్త భజన బృందాలు, చెక్క భజనలు, కోలాట ప్రదర్శనలు భక్తులకు కన్నుల పండువను కలిగించాయి.
ఇవి కూడా చదవండి

వైభవంగా బ్రహ్మోత్సవాలు

శ్రీనివాస బ్రహ్మోత్సవాలు


New Delhi, Feb 26 (ANI): While talking to ANI on the aerial strike conducted by the Indian Air Force (IAF) on Tuesday, Minister of State for External Affairs General VK Singh said, "India had made it clear that terrorism must be eradicated, we had given many chances to Pakistan, therefore, India was forced to take action so that these things can be stopped".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.