తిరుమల కనుమదారిలో అద్భుతం ఆవిషృతమైంది. ఉదయం వేళ ఒంపుల దారుల్లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య పాల సముద్రంలా మేఘాలు తేలియాడాయి. చేతికందేలా కనిపించిన పొగమంచు సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాలో బంధించి.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి. పాడేరులో మంచు అందాలు...