ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో గోవుకు శ్రీమంతం

గోవుకు శ్రీమంతం చేశారు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటకు చెందిన దంపతులు. చుట్టు పక్కల వారిని పిలిచి వేడుకలా కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Dec 30, 2020, 12:36 PM IST

seemantham held to cow in chittor district
seemantham held to cow in chittor district

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొంతమంది గోవును తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. గోమాత లేనిదే ఏ ఇంట శుభకార్యం తలపెట్టరు. గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకటరమణ, భారతి దంపతులు ఓ అడుగు ముందుకేసి గోవుకు శ్రీమంతం చేశారు. గ్రామానికి చెందిన ముత్తైదువులతో ఆవుకు పసుపు కుంకుమ పెట్టించారు. అనంతరం కర్పూర హారతులు పట్టి ఆవుకు పండ్లు, ప్రసాదాలు తినిపించారు.

ఇదీ చదవండి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కొంతమంది గోవును తమ కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటారు. గోమాత లేనిదే ఏ ఇంట శుభకార్యం తలపెట్టరు. గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకటరమణ, భారతి దంపతులు ఓ అడుగు ముందుకేసి గోవుకు శ్రీమంతం చేశారు. గ్రామానికి చెందిన ముత్తైదువులతో ఆవుకు పసుపు కుంకుమ పెట్టించారు. అనంతరం కర్పూర హారతులు పట్టి ఆవుకు పండ్లు, ప్రసాదాలు తినిపించారు.

ఇదీ చదవండి

ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.