ETV Bharat / state

ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య

author img

By

Published : Mar 15, 2021, 3:26 PM IST

బ్యాంక్​ల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.

sbi-bank-employees-protest
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎస్​బీఐ కార్యాలయం మూసివేసి ఉద్యోగులు సమ్మె చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎస్​బీఐ కార్యాలయం మూసివేసి ఉద్యోగులు సమ్మె చేశారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తక్షణమే ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: హంస వాహనంపై కోదండ రాముడి దర్శనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.