ETV Bharat / state

వేగం వల్ల అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు మృతి

author img

By

Published : Apr 17, 2021, 1:10 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

road accident
రోడ్డు ప్రమాదం

పశ్చిమ గోదావరి జిల్లా గుడ్డిగూడెం సమీపంలో వేగం వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో గణపతి అనే యువకుడికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ అనే మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పశ్చిమ గోదావరి జిల్లా గుడ్డిగూడెం సమీపంలో వేగం వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో గణపతి అనే యువకుడికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిషోర్ అనే మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చియ్యవరంలో ఓటర్​పై చేయి చేసుకున్న కానిస్టేబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.