ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

author img

By

Published : Feb 5, 2020, 11:44 AM IST

చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా మరో కొంతమంది ఎర్రచందనం దుంగలను పోలీసులు అరెస్టు చేశారు.

red sandalwood smugglers arrest in chittor
red sandalwood smugglers arrest in chittor

చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గుండ్రెవారిపల్లె క్రాస్ వద్ద పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో కారుతో సహా అందులో ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మైనుద్దీన్, కట కేశవకుమార్, అబ్దుల్ రెహమాన్​గా గుర్తించారు.

చిత్తూరు జిల్లా కె.వి పల్లి మండలం గుండ్రెవారిపల్లె క్రాస్ వద్ద పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పీలేరు రూరల్ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో కారుతో సహా అందులో ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మైనుద్దీన్, కట కేశవకుమార్, అబ్దుల్ రెహమాన్​గా గుర్తించారు.

ఇదీ చదవండి: విజిలెన్స్‌ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.