ETV Bharat / state

కన్నులపండువగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

author img

By

Published : Feb 22, 2020, 8:37 PM IST

మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు.

rathotsavam at srikalahasthi
వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం
కన్నులపండువగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. హర హర మహాదేవ- శంభో శంకర అంటూ... స్వామివారి రథాన్ని భక్తులు లాగారు.

ఇదీచదవండి.

తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ

కన్నులపండువగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏపీఐఐసీ ఛైర్​పర్సన్ రోజా, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జెండాఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. హర హర మహాదేవ- శంభో శంకర అంటూ... స్వామివారి రథాన్ని భక్తులు లాగారు.

ఇదీచదవండి.

తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.