ETV Bharat / state

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ - రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ

తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను అదనపు ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని... తిరుమలేశుడు ఏడు ప్రధాన వాహన సేవలపై దర్శనమివ్వనున్నారు. స్వామివారి వాహన సేవలు దర్శించుకునేందుకు వచ్చే అశేష భక్త జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమాడవీధుల్లో గ్యాలరీల నిర్మాణం, భక్తుల రక్షణార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను ధర్మారెడ్డి పరిశీలించారు.

rathasapthami works observed by ttd  additional eo dharma reddy
రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ
author img

By

Published : Jan 28, 2020, 7:31 AM IST

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అదనపు ఈఓ

ఇదీ చూడండి:

పార్కింగ్ రుసుములపై హైకోర్టులో విచారణ

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.