ETV Bharat / state

మంత్రి పెద్దిరెడ్డిపై తెదేపా ఫిర్యాదు - మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్​ఈసీకి ఫిర్యాదు చేసిన పుంగనూరు తెదేపా ఇంఛార్జ్

పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఆ ప్రాంత తెదేపా ఇంఛార్జ్ అనీషారెడ్డి ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు వివరించారు.

Punganur Tdp in-charge
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేసిన పుంగనూరు తెదేపా ఇంఛార్జ్
author img

By

Published : Feb 4, 2021, 6:51 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని పుంగనూరు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ అనీషారెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో అధికారులతో ఎస్​ఈసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వినతిపత్రం అందజేశారు. కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలను ఆయనకు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ సానూకూలంగా స్పందించినట్లు అనీషారెడ్డి తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని పుంగనూరు నియోజకవర్గం తెదేపా ఇంఛార్జ్ అనీషారెడ్డి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో అధికారులతో ఎస్​ఈసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వినతిపత్రం అందజేశారు. కొన్ని రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలను ఆయనకు వివరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ సానూకూలంగా స్పందించినట్లు అనీషారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ.. ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.