ETV Bharat / state

కరోనా మృతదేహాల ఖననాన్ని అడ్డుకున్న స్థానికులు - తిరుపతిలో కరోనా మృతదేహాల ఖననానికి అడ్డుకున్న స్థానికులు

కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి గుంతలు తవ్వుతున్న నగరపాలక, పోలీసు సిబ్బందిని...తిరుపతి నగర శివార్లలో ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారిని అక్కడ పూడ్చటానికి వారు ససేమిరా అనటంతో పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

people doesnot accepct for the creamtion of corona dead patients in chittor district
కరోనా మృతదేహాల ఖననానికి అడ్డుకున్న స్థానికులు
author img

By

Published : Aug 30, 2020, 11:31 AM IST

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతలు తవ్వుతున్న తిరుపతి నగరపాలక, పోలీసు సిబ్బందిని సమీప గ్రామాల్లోని ప్రజలు అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కరోనా మృతదేహాలను పూడ్చడానికి... పొక్లెయిన్​తో గుంత తవ్వారు. అయితే సమీప గ్రామ ప్రజలు... అక్కడికి చేరుకుని పనులు జరుగకుండా అడ్డుకున్నారు. మృత దేహాలను పూడ్చడం వల్ల ఎలాంటి నష్టం లేదని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అయినా వారు నిరాకరించటంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు గుంతలు తవ్వుతున్న తిరుపతి నగరపాలక, పోలీసు సిబ్బందిని సమీప గ్రామాల్లోని ప్రజలు అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కరోనా మృతదేహాలను పూడ్చడానికి... పొక్లెయిన్​తో గుంత తవ్వారు. అయితే సమీప గ్రామ ప్రజలు... అక్కడికి చేరుకుని పనులు జరుగకుండా అడ్డుకున్నారు. మృత దేహాలను పూడ్చడం వల్ల ఎలాంటి నష్టం లేదని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అయినా వారు నిరాకరించటంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విజయవాడ సెంట్రల్ ఏసీపీ సస్పెండ్...ఆదేశాలు జారీ చేసిన డీజీపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.