ETV Bharat / state

TIRUMALA: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Aug 20, 2021, 11:25 AM IST

నేడు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో వారు ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

minister vellampalli visited tirumala
శ్రీవారి సేవలో మంత్రి వెల్లంపల్లి

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ మండలి ప్రొటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం, చీఫ్ విప్ జగ్గిరెడ్జి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ మండలి ప్రొటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం, చీఫ్ విప్ జగ్గిరెడ్జి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి

kishan reddy: 'కేంద్ర పథకాల అమలు మినహా.. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.