ETV Bharat / state

శ్రీవారి సేవలో పలువురు మంత్రులు...

author img

By

Published : Oct 22, 2020, 12:12 PM IST

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. పలువురు ప్రముఖులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

ministers visited thirumala
శ్రీవారి సేవలో పలువురు మంత్రులు

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు కోలుకోవాలని... వరదలు తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల తరువాత ... టూరిజం తరపున శ్రీవారి దర్శనం, ఇతర ఆలయాల సందర్శన మొదలౌతుందన్నారు.

ఇదీ చదవండీ...

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీనివాసుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి అవంతి శ్రీనివాస్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, గజల్ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు కోలుకోవాలని... వరదలు తగ్గుముఖం పట్టాలని స్వామివారిని ప్రార్ధించినట్లు తెలిపారు. శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల తరువాత ... టూరిజం తరపున శ్రీవారి దర్శనం, ఇతర ఆలయాల సందర్శన మొదలౌతుందన్నారు.

ఇదీ చదవండీ...

ప్రత్యేకతలకు హరివిల్లుగా తంజావూరు వీణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.