ETV Bharat / state

విషాదం: తిరుపతిలో గోడకూలి వ్యక్తి మృతి - తిరుపతిలో గోడకూలి వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా తిరుపతిలోని సంధ్య థియేటర్ సమీపంలో గల లేఅవుట్​లో విషాదం జరిగింది. ప్రహరీ కూలి రత్నవేలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

man died as wall has fell on him in tirupathi at chittor district
గోడకూలి వ్యక్తి మృతి
author img

By

Published : Jul 24, 2020, 9:52 AM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలోని సంధ్య థియేటర్ సమీపంలో గల లేఅవుట్​లో విషాదం జరిగింది. రత్నవేలు అనే వ్యక్తిపై గోడకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. రత్నవేలు బేకరీ నిర్వాహకుడిగా పని చేస్తూ... పదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే అద్దెకి ఉంటున్న ఇల్లు కూల్చివేస్తామని ఇంటి యజమాని చెప్పటంతో రత్నవేలు రెండు రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. ఇంటిలో మరిన్ని ఇంటి సామానులు ఉన్నాయని తీసుకెళ్లడానికి వెళ్లిన రత్నవేలుపై... గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా తిరుపతిలోని సంధ్య థియేటర్ సమీపంలో గల లేఅవుట్​లో విషాదం జరిగింది. రత్నవేలు అనే వ్యక్తిపై గోడకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. రత్నవేలు బేకరీ నిర్వాహకుడిగా పని చేస్తూ... పదేళ్లుగా అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయితే అద్దెకి ఉంటున్న ఇల్లు కూల్చివేస్తామని ఇంటి యజమాని చెప్పటంతో రత్నవేలు రెండు రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. ఇంటిలో మరిన్ని ఇంటి సామానులు ఉన్నాయని తీసుకెళ్లడానికి వెళ్లిన రత్నవేలుపై... గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.