ETV Bharat / state

మదనపల్లెలో వీచిన ఫ్యాన్​ గాలి.. 33 వార్డుల్లో జయభేరి

చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 35 వార్డులకు గాను.. 33 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలించింది.

author img

By

Published : Mar 14, 2021, 4:02 PM IST

madanapalle municipality
మదనపల్లె మున్సిపాలిటీ

చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 33 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. మొత్తం 35 వార్డుల్లో 33 స్థానాలను అధికార వైకాపా సొంతం చేసుకుంది. తెదేపా కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో 33 స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. మొత్తం 35 వార్డుల్లో 33 స్థానాలను అధికార వైకాపా సొంతం చేసుకుంది. తెదేపా కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఇదీ చదవండి: చిత్తూరు, తిరుపతి సెంటర్లలోనూ.. ఫ్యాన్ హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.