ETV Bharat / state

మదనపల్లి కురువ వంకపై ఆక్రమణలు తొలగింపు - కురువ వంకపై ఆక్రమణలను తొలగించిన మదనపల్లి రెవెన్యూ సిబ్బంది

ఆక్రమణకు గురైన వంకపై నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో భూ సర్వే నిర్వహించి.. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించారు అధికారులు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని చేసుకుంటూపోయారు.

illegal constructions
అక్రమ నిర్మాణాల కూల్చివేత
author img

By

Published : Nov 21, 2020, 10:30 PM IST

అక్రమ నిర్మాణాల కూల్చివేత

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పట్టణంలోని కురువ వంక మీద.. తహసీల్దార్ కుప్పుస్వామి ఆధ్వర్యంలో భూసర్వే జరిపారు. దాదాపు 60 అడుగుల మేర వంక ఆక్రమణకు గురైందని తెలిపారు.

కొంతమంది స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు. కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు.

ఇదీ చదవండి: ఆఖరి మజిలీకి ఎన్నెన్నో అడ్డంకులు

అక్రమ నిర్మాణాల కూల్చివేత

చిత్తూరు జిల్లా మదనపల్లిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పట్టణంలోని కురువ వంక మీద.. తహసీల్దార్ కుప్పుస్వామి ఆధ్వర్యంలో భూసర్వే జరిపారు. దాదాపు 60 అడుగుల మేర వంక ఆక్రమణకు గురైందని తెలిపారు.

కొంతమంది స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. జేసీబీ సాయంతో అధికారులు తొలగించారు. కొద్దిసేపు అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఎట్టకేలకు అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ సిబ్బంది తొలగించారు.

ఇదీ చదవండి: ఆఖరి మజిలీకి ఎన్నెన్నో అడ్డంకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.