ETV Bharat / state

ఆఖరి మజిలీకి ఎన్నెన్నో అడ్డంకులు - ఏర్పేడులో ఆఖరి మజిలీకి తీరని అడ్డంకులు

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో శ్మశాన వాటిక అందుబాటులో లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 3 కి.మీ దూరంలో దహన సంస్కారాలు నిర్వహించాల్సివస్తోందని వాపోతున్నారు.

ఆఖరి మజిలీకి తీరని అడ్డంకులు
ఆఖరి మజిలీకి తీరని అడ్డంకులు
author img

By

Published : Nov 21, 2020, 7:34 PM IST

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో శ్మశాన వాటిక కష్టాలు వర్ణణాతీతంగా మరాయి. శ్మశానవాటిక అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 కి.మీ మేర దూరంలోని స్వర్ణముఖి నది సమీపంలోని శ్మశానవాటికకు వెళ్ళేందుకు అవస్థలు పడుతున్నారు. కొంతమేర వ్యవసాయ పొలాలు, నీటితో ప్రవహించే వాగులు, వంకలు దాటుకుని అంత్యక్రియలు జరపాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి సమస్య పీడిస్తన్నా... అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు.

ఇదీచదవండి

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో శ్మశాన వాటిక కష్టాలు వర్ణణాతీతంగా మరాయి. శ్మశానవాటిక అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 కి.మీ మేర దూరంలోని స్వర్ణముఖి నది సమీపంలోని శ్మశానవాటికకు వెళ్ళేందుకు అవస్థలు పడుతున్నారు. కొంతమేర వ్యవసాయ పొలాలు, నీటితో ప్రవహించే వాగులు, వంకలు దాటుకుని అంత్యక్రియలు జరపాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి సమస్య పీడిస్తన్నా... అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు.

ఇదీచదవండి

'ప్రతి పథకాన్ని మత్స్యకారులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.