ఇవాళ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులను శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ సన్మానించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు. పోలీసు అధికారులను శాలువాలతో సత్కరించి... అనంతరం వారికి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా కరోనా వ్యాప్తిని నివారించాలని పీఆర్ మోహన్ కోరారు.
పోలీసులకు శాప్ మాజీ ఛైర్మన్ పాదాభివందనం
తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజును వినూత్నంగా జరిపారు శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్. కరోనా యోధులైన పోలీసులను సత్కరించి వారికి పాదాభివందనం చేశారు.
![పోలీసులకు శాప్ మాజీ ఛైర్మన్ పాదాభివందనం police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6864430-32-6864430-1587365133485.jpg?imwidth=3840)
police
ఇవాళ తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులను శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ సన్మానించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తుండటం అభినందనీయమన్నారు. పోలీసు అధికారులను శాలువాలతో సత్కరించి... అనంతరం వారికి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కలసికట్టుగా కరోనా వ్యాప్తిని నివారించాలని పీఆర్ మోహన్ కోరారు.
ఇదీ చదవండి