తితిదే కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిచటం సరైన నిర్ణయం కాదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక సమస్యలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవేళ ఇలాంటి చర్య సరికాదన్నారు. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చిన మాస్కులను ప్రజలకు అందించనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: