ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో తిరుపతిలో మహిళా ఇష్టాగోష్ఠి

author img

By

Published : Mar 8, 2020, 10:44 AM IST

Updated : Mar 10, 2020, 12:16 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా సమాన అవకాశాలు పొందటంలో మహిళలకున్న అడ్డంకులేంటన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు తిరుపతిలో ఈటీవీ భారత్-ఈనాడు మహిళా ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యాంకింగ్, వ్యవసాయం, పాడి తదితర రంగాలలో అతివలకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

eenadu-etv combined celebrate womens day celebrations in tirupathi
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో తిరుపతిలో మహిళా ఇష్టాగోష్ఠి
ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో తిరుపతిలో మహిళా ఇష్టాగోష్ఠి

ఆధునిక యుగంలోనూ సమాన అవకాశాలు పొందటంలో మహిళలకున్న అవరోధాలేంటన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు తిరుపతి వేదికగా ఈటీవీ భారత్‌-ఈనాడు మహిళా ఇష్ఠాగోష్టి నిర్వహించాయి. విభిన్న రంగాల్లో పేరుగాంచిన మహిళలు... వారి జీవిత అనుభవాలతో ఇతరుల్లో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాన్ని రూపొందించింది. నగరంలోని రాష్ట్రీయ సేవా సమితి- రాస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి దువ్వూరు జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకింగ్‌, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను పలు రంగాలకు చెందిన మహిళలు వివరించారు.

ఇదీచదవండి.

తిరుపతి రుయాలో ఇద్దరు కరోనా అనుమానితులు

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో తిరుపతిలో మహిళా ఇష్టాగోష్ఠి

ఆధునిక యుగంలోనూ సమాన అవకాశాలు పొందటంలో మహిళలకున్న అవరోధాలేంటన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు తిరుపతి వేదికగా ఈటీవీ భారత్‌-ఈనాడు మహిళా ఇష్ఠాగోష్టి నిర్వహించాయి. విభిన్న రంగాల్లో పేరుగాంచిన మహిళలు... వారి జీవిత అనుభవాలతో ఇతరుల్లో స్ఫూర్తి నింపేలా కార్యక్రమాన్ని రూపొందించింది. నగరంలోని రాష్ట్రీయ సేవా సమితి- రాస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి దువ్వూరు జమున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్యాంకింగ్‌, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను పలు రంగాలకు చెందిన మహిళలు వివరించారు.

ఇదీచదవండి.

తిరుపతి రుయాలో ఇద్దరు కరోనా అనుమానితులు

Last Updated : Mar 10, 2020, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.