ETV Bharat / state

ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా

తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.

author img

By

Published : Oct 10, 2020, 11:59 AM IST

ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి
ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి

కరోనా కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరుణాకర్​రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.

కరోనా కారణంగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్​రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరుణాకర్​రెడ్డికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సీఎం మాట్లాడారు.

ఇదీ చదవండి

ఎమ్మెల్యే భూమనకు మళ్లీ కరోనా.. చెన్నైలో చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.