ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో మంత్రులు

author img

By

Published : Jun 2, 2021, 11:15 AM IST

తిరుమల శ్రీవారి సేవలో మంత్రులు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.

Andhra pradesh ministers visit tirumala temple
Andhra pradesh ministers visit tirumala temple

తిరుమల శ్రీవారిని మంత్రులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయుకల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

విజయవాడ విమానాశ్రయంలో.. నేటి నుంచి విదేశీ విమాన సర్వీసులు

తిరుమల శ్రీవారిని మంత్రులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రులు గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.. మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయుకల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

విజయవాడ విమానాశ్రయంలో.. నేటి నుంచి విదేశీ విమాన సర్వీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.