ETV Bharat / state

తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు

author img

By

Published : Jan 8, 2021, 7:46 PM IST

తిరుమల తిరుపతి దేవస్థాన అన్నప్రసాదం ట్రస్టుకు ఒంగోలుకు చెందిన ఓ భక్తుడు రూ. 10 లక్షల 166 లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

a devotee who donated money to ttd
తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు

ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.

ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.

ఇదీ చదవండి: హెపటైటిస్ నిర్మూలనకు మోడల్‌ ట్రిట్‌మెంట్‌ ‌కేంద్రం.. ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.