ETV Bharat / state

ఈ నెల 28న పాఠశాలల బంద్​...!

తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

author img

By

Published : Jun 26, 2019, 12:01 PM IST

Updated : Jun 26, 2019, 12:47 PM IST

ఈ నెల 28 పాఠశాలల బంద్​...!

ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ బంద్​ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు పటిష్ట పరిచే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. గుర్తింపు లేని కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది.

ఇదీ చదవండి

ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. తొమ్మిది డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ బంద్​ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు పటిష్ట పరిచే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. గుర్తింపు లేని కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కోరింది.

ఇదీ చదవండి

కచోరీ వాలాకు జీఎస్టీ నోటీసులు

Intro:Ap_cdp_48_25_kuwait lo_jilla vasulu_arrest_Av_c7
కడుపు చేత పట్టుకొని జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు కడప జిల్లా నుంచి వేలాది మంది ప్రజలు వెళ్లారు. ఆ దేశ నిబంధనలు, చట్టాలు తెలియక చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. మానవత్వాన్ని చాటుకునేందుకు చేసిన నిరసనలు వారికి శాపంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే కడప జిల్లాలోని రాజంపేట, బద్వేలు, రాయచోటి, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల నుంచి కువైట్ కి వెళ్లారు. వీరిలో కొందరు ఈనెల 21న కువైట్లోని మాలియా ప్రాంతంలో చిన్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే వారు చేసిన పెద్ద తప్పు అయింది. కువైట్ లో ఇలా నిరసన చేయడం, ఆందోళనలు చేయడం నిషేధం. దీంతో అక్కడ నిరసన చేసిన 24 మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
* ఇటీవల వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటనపై కువైట్లో వీరు ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో కువైట్ దేశం నిబంధనలు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కాగా అరెస్ట్ అయిన వారితో మాట్లాడటానికి కువైట్లోని భారత రాయబారి కార్యాలయం ప్రతినిధులు మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రయోజనం లేనట్టు తెలిసింది.
* కువైట్ లో అరెస్ట్ అయిన తెలుగు వారిని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్తో ఫోన్ లో మాట్లాడారు. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కూడా కడప జిల్లా వాసులను విడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పుకు తమ వారు బలి అయ్యారని, వారిని కాపాడాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.


Body:కువైట్ లో జిల్లా వాసులు అరెస్ట్


Conclusion:కడప జిల్లా రాజంపేట
Last Updated : Jun 26, 2019, 12:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.