ETV Bharat / state

ఎంపీలు వెళ్తారని అనుకోలేదు: కాలవ శ్రీనివాసులు

ఇంత తక్కువ సమయంలో ఎంపీలు వెళ్తారని అనుకోలేదని మాజీ మంత్రి, తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. సుజనా, సీఎం రమేశ్‌ వంటి నేతలు ఫలితాలు వచ్చాక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు.

author img

By

Published : Jun 20, 2019, 7:43 PM IST

కాలవ శ్రీనివాసులు

తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యులు భాజపా గూటికి చేరడంపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎంపీలు వెళ్తారని అనుకోలేదని ఆయన అన్నారు. సుజనా, సీఎం రమేశ్‌ వంటి నేతలు ఫలితాలు వచ్చాక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు... వీరంతా చంద్రబాబు మీద నమ్మకం కలిగిన వ్యక్తులే అని కాలవ అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై చర్చిస్తామని వెల్లడించారు. ఏ కష్టానైనా పార్టీ తట్టుకుని నిలబడుతుందని కాలవ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యులు భాజపా గూటికి చేరడంపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అసహనం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎంపీలు వెళ్తారని అనుకోలేదని ఆయన అన్నారు. సుజనా, సీఎం రమేశ్‌ వంటి నేతలు ఫలితాలు వచ్చాక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు... వీరంతా చంద్రబాబు మీద నమ్మకం కలిగిన వ్యక్తులే అని కాలవ అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ బలోపేతంపై చర్చిస్తామని వెల్లడించారు. ఏ కష్టానైనా పార్టీ తట్టుకుని నిలబడుతుందని కాలవ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

నలుగురి ధిక్కారం.. దేనికి సంకేతం?

Intro:చీనీ చెట్లు నరికి వేసి నిందితుల అరెస్టు...


అనంతపురం జిల్లా పుత్తూరు మండలం చిన్న మల్లె పల్లి గ్రామంలో చంద్రశేఖర్నాయుడు చెందిన 51 చీని చెట్లను నరికివేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు డిఎస్పి మాట్లాడుతూ.. ఏల 18వ తేదీన చిన్న మల్లేపల్లి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు చంద్రశేఖర్ నాయుడుకు, గరుగుచింతరపల్లి పల్లి గ్రామానికి చెందిన వైసీపీ మద్దతు దారులు మంజుల బయప్ప, మంజుల నాగంజినేయులు, సంపంగి పెద్దయ్య, నడిమింటి రాజా, సంపంగి వెంకట శివుడులకు కొంతకాలంగా వక్తిగత విభేదాలు ఉండేవని అన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు కలిసి చంద్రశేఖర్ నాయుడుకి చెందిన రెండున్నర్ర సంవత్సరాలు వయసు కలిగిన చీనీ చెట్లను నరికివేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేసినట్లుగా కేసు నమోదు చేసుకొని వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టి ఐదుగురి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కొడవళ్ళు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించామని అన్నారు. వీరిపై నాన్ బెయిలబుల్ సెక్షషన్స్ కింద కేసు నమోదు చేశామని అన్నారు.


Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598


Conclusion:బైట్: జయరామ సుబ్బారెడ్డి (తాడిపత్రి డిఎస్పీ)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.