ETV Bharat / state

చెట్టుకు నీరు పోయలేదని.. రూ.5 వేలు జరిమానా!

నీటి ఎద్దడి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇటవలే చెన్నై ఉదంతం యావత్ భారతానిని ఆత్మ రక్షణలో పడేసింది. దీనికి ఏకైక పరిష్కారం మొక్కల పెంపకమే అన్నది అందరికీ తెలిసిన సత్యమే! అయితే.. కిరాణా షాపు ఎదుట ఉన్న మొక్కకు నీరు పోయలేదని అక్కడి కమిషనర్ రూ. 5 వేలు జరిమానా విధించడం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది.

author img

By

Published : Jul 18, 2019, 9:44 PM IST

'చెట్లకు నీరుపోయలేదని 5 వేలు జరిమానా'
'చెట్లకు నీరుపోయలేదని 5 వేలు జరిమానా'

కల్తీ వస్తువులు అమ్మినందుకు... ప్రమాణాలు పాటించనందుకు అధికారులు జరిమానాలు వేయడం చూశాం. కానీ ఇది అందుకు విభిన్నమైన కథ. అందరూ హర్షించే కథ.

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కిరాణా షాపు ఎదుట నాటిన మొక్కలకు నీరు పోయలేదని మున్సిపాలిటీ అధికారులు షాపు యజమానికి జరిమానా వేశారు.

గుంతకల్లు రోడ్డులో 8 నెలల క్రితం నూతనంగా నిర్మించిన షాపుల ముందు మున్సిపల్​ అధికారులు చెట్లు నాటారు. కొత్తగా వచ్చిన కమిషనర్​ గంగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చెట్లకు నీరు పోయకుండా నిర్లక్ష్యం చేసిన.. షాపు యజమాని నంద కుమార్​కు ఐదు వేలు జరిమానా వేశారు. చెట్ల పెంపకం రక్షణ కింద జరిమానా వేసినట్లు గంగిరెడ్డి తెలిపారు. చెట్ల పెంపకంపై ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతమైన గుత్తి కోటలోని... చుట్టుపక్కల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి.. సీతారాముల తలంబ్రాలకు శ్రీకారం.. కాడి పట్టిన రాంబంట్లు

'చెట్లకు నీరుపోయలేదని 5 వేలు జరిమానా'

కల్తీ వస్తువులు అమ్మినందుకు... ప్రమాణాలు పాటించనందుకు అధికారులు జరిమానాలు వేయడం చూశాం. కానీ ఇది అందుకు విభిన్నమైన కథ. అందరూ హర్షించే కథ.

అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. కిరాణా షాపు ఎదుట నాటిన మొక్కలకు నీరు పోయలేదని మున్సిపాలిటీ అధికారులు షాపు యజమానికి జరిమానా వేశారు.

గుంతకల్లు రోడ్డులో 8 నెలల క్రితం నూతనంగా నిర్మించిన షాపుల ముందు మున్సిపల్​ అధికారులు చెట్లు నాటారు. కొత్తగా వచ్చిన కమిషనర్​ గంగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. చెట్లకు నీరు పోయకుండా నిర్లక్ష్యం చేసిన.. షాపు యజమాని నంద కుమార్​కు ఐదు వేలు జరిమానా వేశారు. చెట్ల పెంపకం రక్షణ కింద జరిమానా వేసినట్లు గంగిరెడ్డి తెలిపారు. చెట్ల పెంపకంపై ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటక ప్రాంతమైన గుత్తి కోటలోని... చుట్టుపక్కల పరిసరాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను నాటి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి.. సీతారాముల తలంబ్రాలకు శ్రీకారం.. కాడి పట్టిన రాంబంట్లు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు స్మశాన వాటికను శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు చెత్త తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. శవాలను కాల్చిన తర్వాత వాటి అవశేషాలను ఎక్కడికక్కడ వదిలివేయడం చూసిన ఆయన చలించిపోయారు. ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన స్మశానవాటిక దుస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రనకా పగలనకా కష్టపడి 3 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి స్మశాన వాటికను సుందరీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఇదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహరిస్తే భవిష్యత్తులో వారానికి రెండు రోజులు స్మశాన వాటికnu శుభ్రం చేసే ఎందుకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు


Body:స్మశాన వాటికను శుభ్రం చేసిన ఎమ్మెల్యే


Conclusion:స్మశానవాటికలో ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.