ETV Bharat / state

"రైల్వే జోన్​ మోసం"

కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్​ మసిపూసిన మారేడుకాయని సీఎం విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేశారన్నారు. జోన్ ప్రకటనకు వైకాపా, భాజపా సంబరాలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం పని చేసేవారికే పదవులని చంద్రబాబు తెలిపారు. చిత్తశుద్ధి, అంకిత భావానికే తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు.

author img

By

Published : Feb 28, 2019, 10:10 AM IST

Updated : Feb 28, 2019, 11:48 AM IST

చంద్రబాబు

విభజన హామీలపై రేపు నల్ల బ్యాడ్డీలతో నిరసన తెలపాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్​ మసిపూసిన మారేడుకాయని విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేశారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎం టెలికాన్ఫెరెన్స్నిర్వహించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి...పాసింజర్ రాబడి ఏపీకిచ్చారని దుయ్యబట్టారు. ఏపీకి 7 వేల కోట్ల రాబడి పోగొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లూ విశాఖ జోన్‌కు ఇవ్వలేదన్నారు. సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాల్నారు.

ఏపీలో అడుగుపెట్టే హక్కు నరేంద్రమోదీకి లేదని మండిపడ్డారు. హామీలన్నీ నెరవేర్చాకే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు. భార్య భాజపా, భర్త వైకాపా రెండు పార్టీల లాలూచీకి రుజువు ఎద్దేవా చేశారు.

పనిచేసే వారికే
పార్టీ కోసం పని చేసేవారికే పదవులని చంద్రబాబు తెలిపారు. చిత్తశుద్ధి, అంకిత భావానికే తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు. బీసీలకు 4, కాపులు, రెడ్డి, ఎస్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. అభ్యర్థులఎంపికే తెదేపా సామాజిక న్యాయమన్నారు.

చంద్రబాబు

విభజన హామీలపై రేపు నల్ల బ్యాడ్డీలతో నిరసన తెలపాలని సీఎం చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం ప్రకటించిన రైల్వేజోన్​ మసిపూసిన మారేడుకాయని విమర్శించారు. ఎక్కువ ఆదాయాన్ని పోగొట్టి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేశారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎం టెలికాన్ఫెరెన్స్నిర్వహించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి...పాసింజర్ రాబడి ఏపీకిచ్చారని దుయ్యబట్టారు. ఏపీకి 7 వేల కోట్ల రాబడి పోగొట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని స్టేషన్లూ విశాఖ జోన్‌కు ఇవ్వలేదన్నారు. సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు జరపాల్నారు.

ఏపీలో అడుగుపెట్టే హక్కు నరేంద్రమోదీకి లేదని మండిపడ్డారు. హామీలన్నీ నెరవేర్చాకే ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్​ చేశారు. భార్య భాజపా, భర్త వైకాపా రెండు పార్టీల లాలూచీకి రుజువు ఎద్దేవా చేశారు.

పనిచేసే వారికే
పార్టీ కోసం పని చేసేవారికే పదవులని చంద్రబాబు తెలిపారు. చిత్తశుద్ధి, అంకిత భావానికే తెదేపా పెద్దపీట వేస్తుందన్నారు. బీసీలకు 4, కాపులు, రెడ్డి, ఎస్సీలకు ఒక్కొక్కటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు. అభ్యర్థులఎంపికే తెదేపా సామాజిక న్యాయమన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
HOST BROADCASTER - AP CLIENTS ONLY
Hanoi - 28 February 2019
1. US President Donald Trump and North Korean leader Kim Jong Un walking in garden; Kim shaking hands with US Secretary of State Mike Pompeo; zoom in on Trump and Kim, leaders entering building
STORYLINE:
US President Donald Trump and North Korean leader Kim Jong Un took a brief walk in the grounds of the Metropole Hotel in Hanoi on Thursday.
Trump and Kim are beginning the second day of their high-stakes nuclear summit with a one-on-one discussion.
During their walkabout, Kim shook hands with US Secretary of State Mike Pompeo.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2019, 11:48 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.