ETV Bharat / state

భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త ఆత్మహత్య

author img

By

Published : May 20, 2020, 12:18 PM IST

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

young man suicide
ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మనోహర్ అనే యువకుడికి 6 నెలల క్రితమే వివాహమైంది.

ఇంట్లో సమస్యల వల్ల భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కంబదూరు ఎస్ఐ గౌస్ పీరా తెలిపారు. మనోహర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించామన్నాకు. కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మనోహర్ అనే యువకుడికి 6 నెలల క్రితమే వివాహమైంది.

ఇంట్లో సమస్యల వల్ల భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కంబదూరు ఎస్ఐ గౌస్ పీరా తెలిపారు. మనోహర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించామన్నాకు. కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:

యువకుడు ఆత్మహత్య.. సూసైడ్ నోట్​లో ఏం చెప్పాడంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.