ETV Bharat / state

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకల కొరత - అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో కరోనా బాధితుల ఇబ్బందులు

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీస సదుపాయాలైనా లేవంటూ ఆవేదన చెందుతున్నారు.

covid patients
కొవిడ్ రోగులు
author img

By

Published : May 18, 2021, 10:51 AM IST

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకల కొరతతో బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. పడక దొరికిందని ఆనందంలో వార్డుకు వెళ్లాల్సి వస్తే కనీసం వీల్ చైర్ లో అయినా వార్డుకు తీసుకువెళ్లే సహాయకులు లేరు.

బాధిత కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆక్సిజన్ పడకల కొరతతో కొంతమంది నేలపైనే ఆక్సిజన్ పెట్టుకుని ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా మెరుగైన వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకల కొరతతో బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. పడక దొరికిందని ఆనందంలో వార్డుకు వెళ్లాల్సి వస్తే కనీసం వీల్ చైర్ లో అయినా వార్డుకు తీసుకువెళ్లే సహాయకులు లేరు.

బాధిత కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఆక్సిజన్ పడకల కొరతతో కొంతమంది నేలపైనే ఆక్సిజన్ పెట్టుకుని ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా మెరుగైన వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి:

కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.