వైభవంగా శ్రీ సజ్జకంట రంగనాథుని వసంతోత్సవం - ap news'
గుడిపల్లిలో శ్రీ సజ్జకంట రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు జరిగిన వసంతోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
వైభవంగా శ్రీ సజ్జకంట రంగనాథుని వసంతోత్సవం
By
Published : Apr 21, 2019, 5:49 PM IST
శ్రీ సజ్జకంట రంగనాథుని బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో శ్రీ సజ్జకంట రంగనాథస్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు జరిగిన వసంతోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలువపల్లికి చెందిన వాల్మీకులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో శ్రీ సజ్జకంట రంగనాథస్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేడు జరిగిన వసంతోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలువపల్లికి చెందిన వాల్మీకులు ప్రత్యేక పూజలు చేశారు.
భక్తుల ఇలవేల్పు రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణానికి గరుడ పక్షి అతిథిగా రావటమే ఇక్కడ విశిష్టత ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవం లో ప్రత్యేక పూజలు అభిషేకాలు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు తిరుతి ఉత్సవం చేపట్టారు ముందుగా స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు మధ్యాహ్నం గరుడ పక్షి 11 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్లారు ఈ తరుణాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు * ఆలయ పురాణం అయోధ్య నుంచి సీతాదేవిని రావణాసురుడు అపహరించి వెళ్ళినప్పుడు రాముడు సీతను గుర్తించే అన్వేషణలో భాగంగా పర్ణశాల నుంచి ఇక్కడికి వచ్చి బస చేసి నాలుగు దిక్కులకు సైన్యాన్ని పంపించాలని పూర్వీకుల నమ్మకం ఈ తరుణంలో లో దక్షిణ దిక్కుగా వానర సైన్యాధిపతి అయిన ఆంజనేయుడు సీతాన్వేషణ పంపించారని పురాణాల్లో ని కించ బడి ఉంది అందుకే ఈ గ్రామానికి వాటిక చతుర్వాటిక అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది శ్రీ రాముడు నడయాడిన ప్రదేశం క్రీస్తుపూర్వం 461 సంవత్సరంలో ఆలయం శిఖర ప్రతిష్ట చేసినట్లు చెబుతారు