ETV Bharat / state

పోలీసుల తనిఖీలు.. నిషేధిత పొగాకు ఉత్పత్తుల స్వాధీనం

అనంతపురం జిల్లా రొద్దం తహసీల్దార్​ కార్యాలయం సమీపంలోని చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకున్నారు.

author img

By

Published : Oct 27, 2020, 11:42 AM IST

Tobacco products seized by police
పోలీసులు స్వాధీన పరచుకున్న పొగాకు ఉత్పత్తులు

అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రానికి సమీపంలో గల చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తుల నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. నార్పలకు చెందిన వేణుగోపాల్, ఆనంద్ అనే ఇద్దరి వద్ద ఉన్న సరుకుని సీజ్​ చేశామన్నారు. ఈ ఉత్పత్తులు సుమారు రూ.12వేలు విలువ చేస్తాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రానికి సమీపంలో గల చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తుల నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. నార్పలకు చెందిన వేణుగోపాల్, ఆనంద్ అనే ఇద్దరి వద్ద ఉన్న సరుకుని సీజ్​ చేశామన్నారు. ఈ ఉత్పత్తులు సుమారు రూ.12వేలు విలువ చేస్తాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

విమానంలో వస్తారు...ఏటీఎంలు దోచేస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.