ETV Bharat / state

అనంతలో భారీ వర్షం.. పిడుగుపడి గుడిసె దగ్ధం, గొర్రెలు, కోళ్లు సజీవదహనం

author img

By

Published : Apr 29, 2021, 2:03 PM IST

అనంతపురం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షానికి.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగుపడి గుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో రెండు గొర్రెలు, కోళ్లు సజీవదహనమయ్యాయి.

Thunderstorm in heavy rain
వర్షానికి పిడుగుపడి గుడిసె దగ్ధం
వర్షానికి పిడుగుపడి గుడిసె దగ్ధం

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దిన్నేమీదిపల్లిలో ఉదయం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. భయాందోళనతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. రంగంపల్లిలో పిడుగుపడి గుడిసె దగ్ధమైంది. అందులో ఉన్న రెండు గొర్రెలు, కోళ్లు మంటల్లో సజీవదహనమయ్యాయి.

ఇవీ చూడండి...

కర్రలు, రాళ్లతో దాడి చేసి.. వ్యక్తి దారుణ హత్య

వర్షానికి పిడుగుపడి గుడిసె దగ్ధం

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. దిన్నేమీదిపల్లిలో ఉదయం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో జల్లులు పడ్డాయి. భయాందోళనతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. రంగంపల్లిలో పిడుగుపడి గుడిసె దగ్ధమైంది. అందులో ఉన్న రెండు గొర్రెలు, కోళ్లు మంటల్లో సజీవదహనమయ్యాయి.

ఇవీ చూడండి...

కర్రలు, రాళ్లతో దాడి చేసి.. వ్యక్తి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.