ETV Bharat / state

నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం

author img

By

Published : Jul 27, 2020, 1:28 AM IST

అనంతపురం జిల్లా గంగనపల్లిలో అమానుష ఘటన జరిగింది. గ్రామ శివారులోని నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

The body of a male child was found in the pond in ganganapalli ananthapuram district
నీటికుంటలో మగ శిశువు మృతదేహం లభ్యం

అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గంగనపల్లి గ్రామ శివారులోని నీటికుంటలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా పడేసి వెళ్లడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గంగనపల్లి గ్రామ శివారులోని నీటికుంటలో అప్పుడే పుట్టిన మగ శిశువు మృతదేహం లభ్యమైంది. కన్నబిడ్డ అనే కనికరం లేకుండా పడేసి వెళ్లడంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి.

బైక్​ను ఢీకొన్న కారు..ప్రమాదంలో బయటపడ్డ మద్యం బాటిళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.