ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తెదేపా కరపత్రాలు - tdp politics in anantapur dst

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా బాధ్యుడు ఉమామహేశ్వర్ నాయుడు సీఎం జగన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు

tdp leaders relases pamplets about one year ruling of ycp govt in state of andhrapradesh
tdp leaders relases pamplets about one year ruling of ycp govt in state of andhrapradesh
author img

By

Published : Jun 10, 2020, 6:38 AM IST

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్మాది పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జీ ఉమామహేశ్వర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విధ్వంసకర పాలన పేరుతో కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఇసుక, అన్నా క్యాంటీన్లు, పోలవరం, అమరావతి వంటి అంశాల్లో ప్రభుత్వ పాలన దారుణమన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్మాది పాలన కొనసాగుతోందని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జీ ఉమామహేశ్వర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విధ్వంసకర పాలన పేరుతో కరపత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. ఇసుక, అన్నా క్యాంటీన్లు, పోలవరం, అమరావతి వంటి అంశాల్లో ప్రభుత్వ పాలన దారుణమన్నారు.

ఇదీ చూడండి:

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.