ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

అనంత జిల్లా చిన్నవడుగూరులో ఓ కూలీ మృతి చెందాడు. బోరు వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందాడని తోటి కూలీలు చెబుతుండగా... అతని మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Jul 28, 2019, 11:31 PM IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

అనంతపురం జిల్లా చిన్న వడుగూరులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చేతులు శుభ్రం చేసుకునేందుకు బోరు వద్దకు వెళ్లిన రవిరాజ్... విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటీ కూలీలు తెలిపారు. కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవిరాజ్ కు కూలీగా పనిచేస్తాడని... అతనికి ఫోన్ చేస్తే ఓ ఇంటి నిర్మాణం కోసం వెళ్లినట్లు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఇంటి యజమానికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని... అతనిపై అనుమానం ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

అనంతపురం జిల్లా చిన్న వడుగూరులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చేతులు శుభ్రం చేసుకునేందుకు బోరు వద్దకు వెళ్లిన రవిరాజ్... విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు తోటీ కూలీలు తెలిపారు. కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవిరాజ్ కు కూలీగా పనిచేస్తాడని... అతనికి ఫోన్ చేస్తే ఓ ఇంటి నిర్మాణం కోసం వెళ్లినట్లు చెప్పాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఇంటి యజమానికి ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తోందని... అతనిపై అనుమానం ఉన్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.... కంట్రిబ్యూటర్

యాంకర్....గుంటూరు జిల్లా మేడికోండురు(మం) కోర్రపాడు వద్ద ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. దింతో కారులో ఉన్న 5 సంవత్సరాల సన్నీ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెల్లుతుండుగా ఘటన చోటు చేసుకుంది. వేగంగా వస్తున్నా కారు స్పీడ్ బ్రేకర్ ఎక్కడంతో అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీకొట్టింది. దింతో కారు లో ఉన్నా సన్నీ కి బలమైన గాయలు తగలడంతో మృతిచెందగా, మరో ముగ్గురు చిన్నారులు భవ్య, నాని, వీణా లకు గాయాలయ్యాయి . వీరితో పాటు కారులో ఉన్న నాగరాజు, శివ , త్రివేణి లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Body:విజివల్స్.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.