ETV Bharat / state

ఆరుగురు విద్యార్థులు అదృష్యం... వేధింపులే కారణమా!

ఆరుగురు విద్యార్థులు అదృష్యమయ్యారు. తల్లిదండ్రులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ఆచూకీ లభ్యమైంది. అయితే... ఉపాధ్యాయుడి వేధింపులు తాళలేకే పారిపోయామని విద్యార్థినులు అంటున్నారు.

author img

By

Published : Jul 27, 2019, 9:43 PM IST

విద్యార్థులు
భోజనం సరిగా లేనందునే పాఠశాల నుంచి వెళ్లిపోయాం

అనంతపురం నగర శివార్లలోని ఓ పాఠశాలలో శనివారం ఉదయం ఆరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు పాఠశాల వసతి గది నుంచి హాస్టల్ బయటకు వెళ్లిపోయారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. పిల్లల ఆచూకీ కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పుట్టపర్తి నుంచి బస్సులో వచ్చిన ఆరుగురు విద్యార్థులు ధర్మవరంలో అనుమానాస్పదంగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ధర్మవరం చేరుకున్న తల్లిదండ్రులకు... సీఐ ఆస్రాభాషా పిల్లలను అప్పగించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధింపులు.. నాణ్యమైన భోజనం లేనందువల్ల తాము వెళ్లిపోయినట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.

ఇదీ చదవండీ... హామీల అమలులో సీఎంది అగ్రస్థానం: మంత్రి

భోజనం సరిగా లేనందునే పాఠశాల నుంచి వెళ్లిపోయాం

అనంతపురం నగర శివార్లలోని ఓ పాఠశాలలో శనివారం ఉదయం ఆరుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 5 గంటలకు పాఠశాల వసతి గది నుంచి హాస్టల్ బయటకు వెళ్లిపోయారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. పిల్లల ఆచూకీ కోసం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పుట్టపర్తి నుంచి బస్సులో వచ్చిన ఆరుగురు విద్యార్థులు ధర్మవరంలో అనుమానాస్పదంగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విద్యార్థుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ధర్మవరం చేరుకున్న తల్లిదండ్రులకు... సీఐ ఆస్రాభాషా పిల్లలను అప్పగించారు. పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధింపులు.. నాణ్యమైన భోజనం లేనందువల్ల తాము వెళ్లిపోయినట్లు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.

ఇదీ చదవండీ... హామీల అమలులో సీఎంది అగ్రస్థానం: మంత్రి

Intro:యాంకర్ రోజులు మారుతున్నాయి సాంకేతికంగా అనేక రంగాల్లో అభివృద్ధి కి వెళ్తున్నాం అయినప్పటికీ విద్యా వ్యవస్థలో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది ఇందులో ప్రధానంగా తాగునీరు మరుగుదొడ్లు ప్రహరీలు వంటివి సమకూర్చాల్సి ఉంటుంది అయితే ఇందుకు భిన్నంగా విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చింపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటారు ఇందులో ప్రధానంగా తాగునీరు మధ్యాహ్న భోజనం మరుగుదొడ్లు లేకపోవడం వంటి సమస్యలు చాలా కాలంగా వేధిస్తున్న అప్పటికే ఇక్కడ నిర్వాహకులకు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు వాయిస్ ఓవర్: విశాఖ జిల్లా రోలుగుంట మండలం బిచ్చం పేట హైస్కూల్లో సుమారు 279 మంది విద్యార్థులు ఉన్నారు వీరికి ఏర్పాటు చేసిన తాగునీటి బోరు రెండున్నర ఏళ్ల క్రితమే పాడైపోయింది అప్పటి నుంచి విద్యార్థులకు ఇక్కడ తాగునీటి వెతలు మొదలయ్యాయి ప్రధానంగా మధ్యాహ్నం భోజనానికి సంబంధించి కంచాలు శుభ్రం చేసుకోవడం తాగునీరు చేతులు శుభ్రం చేసుకోవడం మంచి కార్యక్రమాలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది పాఠశాల కు సమీపంలో ఉన్న రావణ పెళ్లి జలాశయం గర్భంలో వరద నీటిని ఆశ్రయించాల్సి వస్తోంది ఇందుకోసం సుమారు కిలోమీటరు దూరం నడిచి నడిచి వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో చేపట్టిన జాతీయ ఉపాధి హామీ పథకంలో తవ్విన తవ్విన నీటి కుంటలలో ఎంగిలి ప్లేట్లను శుభ్రం చేసుకుంటున్నారు ఇదే క్రమంలో లో కి వెళ్లడం రావడం పెద్ద ప్రయాస ఈ సమస్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు దృష్టిలో ఉన్నప్పటికీ నేటి వరకు జిల్లా అధికారులకు తెలియజేయడం విచారకరం అంతేకాక తయారు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం చాలా మంది విద్యార్థులకు చూపించడం లేదని ఆవేదన చెందుతున్నారు దీనిలో భాగంగానే పలువురు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. బైట్ 1) విద్యార్థి. 2) విద్యార్థి, 3) విద్యార్థి. వాయిస్ ఓవర్: ఇక్కడి తాగునీటి సమస్యకు సంబంధించి త్వరలోనే పరిష్కారం చేస్తామని హెచ్.ఎమ్.చెబుతున్నారు. బైట్ 4) నర్సింహారావు ( హెచ్.ఎమ్) OVER


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.