ETV Bharat / state

వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు

author img

By

Published : Jun 18, 2019, 5:05 PM IST

Updated : Jun 19, 2019, 8:52 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడెక్కారు. స్టాక్ లేకపోటంతో రహదారిపై బైఠాయించారు.

రైతులు
వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు

విత్తన వేరుశెనగ కోసం అనంతపురం జిల్లా ధర్మవరం రైతులు రోడ్డెక్కారు. ధర్మవరం మార్కెట్ యార్డులో వేరు శనగ విత్తనాలు తీసుకునేందుకు పలు గ్రామాల నుంచి రైతులు వచ్చారు. స్టాక్ లేకపోవటంతో వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ కేంద్రాల వద్దకు రాలేదు. ఆగ్రహించిన రైతులు ధర్మవరం-బత్తలపల్లి రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు రైతులు నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో, రైతులతో ఎస్సై మాట్లాడారు. ఈనెల 21న విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పడంతో రైతులు వెనుదిరిగారు.

వేరుశనగ విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులు

విత్తన వేరుశెనగ కోసం అనంతపురం జిల్లా ధర్మవరం రైతులు రోడ్డెక్కారు. ధర్మవరం మార్కెట్ యార్డులో వేరు శనగ విత్తనాలు తీసుకునేందుకు పలు గ్రామాల నుంచి రైతులు వచ్చారు. స్టాక్ లేకపోవటంతో వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ కేంద్రాల వద్దకు రాలేదు. ఆగ్రహించిన రైతులు ధర్మవరం-బత్తలపల్లి రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు రైతులు నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వ్యవసాయ అధికారులతో, రైతులతో ఎస్సై మాట్లాడారు. ఈనెల 21న విత్తన పంపిణీ ఉంటుందని అధికారులు చెప్పడంతో రైతులు వెనుదిరిగారు.

ఇది కూడా చదవండి.

తెదేపా నాయకుడి చీనీ తోటను ధ్వంసం చేసిన దుండగులు

Intro:విజనగరం జిల్లా రామభద్రపురం మండలం పోలీస్ వారు సాలూరు నుండి కొట్టుకి మీదుగా పో జాతీయ రహదారి పై రాంబద్రపురం పోలీసులు సమాచారం మేరకు ap31y0243
DCM వ్యాన్ లో సుమారు గా 180 కేజీల మధ్యలో ఉన్న గంజాయి అని గుర్తించి ఆ వ్యాను ఆపగా దానిలో ఉన్న డ్రైవరు పరార్ అయ్యాడు అతని పక్కన ఉన్న ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నారు
ఈ వ్యాన్లో బాడీ ఫ్లాట్ ఫామ్ కింద ఒక బాక్స్ లా సెట్ చేసి ఆ క్రింద గంజాయి ప్యాకెట్లు ఆ బాక్స్ లో పేర్చుకుని పైన ఒక రేకు పెట్టి వెల్డింగ్ చేసి ఇ ఖాళీ వ్యాను వెళుతున్నట్లుగా వచ్చింది పక్క ఇన్ఫర్మేషన్ రావడం వలన ఈ గంజాయిని పట్టుకోవడం జరిగింది అని చెప్పారు పట్టుకున్న వెంటనే రాంబద్రపురం ఆర్ ఓ గారు కి విషయాన్ని తెలియపరచి అతను ఉంటుండగా రేకు ను కట్ చేసి తీశారు
అదేవిధంగా పాడేరు దగ్గర అ పెదబయలు అనే గ్రామం గ్రామం లో తామర వీధి నుండి గంజాయి లోడు లోడ్ చేసి బయలుదేరిందని ఈ సమాచారం విశాఖ పోలీసులు కూడా అందించే తగు చర్యలు తీసుకుంటామని సి ఐ గారు రు మాట్లాడారు


Body:y


Conclusion:u
Last Updated : Jun 19, 2019, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.