ETV Bharat / state

'పోలియో రహిత సమాజమే లక్ష్యం'

author img

By

Published : Oct 24, 2020, 3:42 PM IST

హిందూపురం ప్రజల్లో అవయవ లోపాలకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కలిగించేందుకు ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరిపారు. రోటరీ క్లబ్, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

polio awareness rally in hindupuram anantapur
'పోలియో రహిత సమాజమే లక్ష్యం'

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా హిందూపురంలో రోటరీ క్లబ్, ఆశా కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఐదు ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా హిందూపురంలో రోటరీ క్లబ్, ఆశా కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఐదు ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.

ఇదీ చదవండి: వీఆర్​ఏలకు నూతన వస్త్రాల బహూకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.