ETV Bharat / state

పేకాటరాయుళ్ల అరెస్టు... మూడు బైకులు స్వాధీనం...

author img

By

Published : May 1, 2020, 9:47 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 వేల రూపాయల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్​ఐ సుధాకర్​ తెలిపారు.

Police raids on poker bases centers
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామ సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 23 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

Police raids on poker bases centers
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ఇవీ చూడండి...

కంటైనర్​లో మంటలు.. రూ. 26 లక్షల విలువైన బిస్కెట్లు దగ్ధం


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామ సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి రూ. 23 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ సుధాకర్ తెలిపారు.

Police raids on poker bases centers
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ఇవీ చూడండి...

కంటైనర్​లో మంటలు.. రూ. 26 లక్షల విలువైన బిస్కెట్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.