ETV Bharat / state

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షణే ముద్దు..!

ప్లాస్టిక్ వాడకం మానేద్దాం అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ప్రైవేటు కళాశాలలో ఈనాడు ఈటీవీ - భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇకపై ప్లాస్టిక్ వినియోగం వద్దని ప్రతిజ్ఞ చేశారు.

author img

By

Published : Oct 1, 2019, 9:55 AM IST

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షనే ముద్దు..!
ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షనే ముద్దు..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సరస్వతి డిగ్రీ కళాశాలలో "ఈనాడు, ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలిక శానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బార్ మియా ముఖ్య అతిథిగా హాజరై ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాల గురించి వివరించారు. అందరూ కలిసి ఇకపై ప్లాస్టిక్ వినియోగించబోమని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల కరస్పాండెంట్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షనే ముద్దు..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సరస్వతి డిగ్రీ కళాశాలలో "ఈనాడు, ఈటీవీ భారత్" ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. పురపాలిక శానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బార్ మియా ముఖ్య అతిథిగా హాజరై ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాల గురించి వివరించారు. అందరూ కలిసి ఇకపై ప్లాస్టిక్ వినియోగించబోమని ప్రతిజ్ఞ చేశారు. కళాశాల కరస్పాండెంట్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ప్లాస్టిక్ వాడకాన్ని విరమించాలంటూ... విద్యార్థుల ర్యాలీ

Intro:ap_knl_31_30_dasara_sarannavarathri_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకన్యకాపారమేశ్వరి దేవాలయం లో అమ్మవారు శ్రీఅన్నపూర్ణాదేవి అలంకరణ లో భక్తులకు దర్శనమిచ్చారు. తేరుబజారు లో గాయత్రీ దేవి అలంకరణ, చేనేత మైదానంలో శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకరణ లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:దసరా


Conclusion:శరన్నవరాత్రి ఉత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.