ETV Bharat / state

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

author img

By

Published : May 20, 2020, 3:08 PM IST

అనంతపురం జిల్లా నార్పల మండలం కెశేపల్లిలో ఉపాధి హామీ పనికి వెళ్లిన రామాంజనమ్మ వడదెబ్బతో మృతి చెందింది. ప్రభుత్వం మంజూరు చేసిన సేఫ్టీ కిట్లు అందుబాటులో లేనందునే రామాంజనమ్మ మృతి చెందిందని కూలీలు అంటున్నారు.

SUN STROKE DEATH AT KESEPALLI
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి

అనంతపురం జిల్లా నార్పల మండలం కెశేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన రామాంజనమ్మ (36)అనే మహిళ వడదెబ్బతో మృతి చెందింది. ప్రభుత్వం మంజూరు చేసిన సేఫ్టీ కిట్లు అందుబాటులో లేకపోవడంతో రామాంజనమ్మ మృతి చెందిందని కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సేఫ్టీ కిట్లు అందుబాటులో ఉంచాలని ఉపాధి హామీ కూలీలు కోరారు.

అనంతపురం జిల్లా నార్పల మండలం కెశేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లిన రామాంజనమ్మ (36)అనే మహిళ వడదెబ్బతో మృతి చెందింది. ప్రభుత్వం మంజూరు చేసిన సేఫ్టీ కిట్లు అందుబాటులో లేకపోవడంతో రామాంజనమ్మ మృతి చెందిందని కూలీలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సేఫ్టీ కిట్లు అందుబాటులో ఉంచాలని ఉపాధి హామీ కూలీలు కోరారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.