ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రి లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ...

ప్రభుత్వ దవాఖానా పనితీరు, బాగోగులను వైద్యులను నార్పల మండల ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Jul 9, 2019, 10:27 AM IST

MLA's sudden check up on a government hospital

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ అవరణం పరిశుభ్రంగా ఉందా లేదా అని చూశారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా.. అని అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. గదులన్ని తిరిగి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూశారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ...

ఇదిచూడండి.పోలవరం వద్ద గోదావరి వరద... నిలిచిన పనులు

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ అవరణం పరిశుభ్రంగా ఉందా లేదా అని చూశారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా.. అని అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. గదులన్ని తిరిగి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూశారు.

ప్రభుత్వ ఆసుపత్రి లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ...

ఇదిచూడండి.పోలవరం వద్ద గోదావరి వరద... నిలిచిన పనులు

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో రైతు దినోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాంగణంలో లో వ్యవసాయ మత్స్యశాఖ హార్టికల్చర్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించాడు .అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది 12500 వారి ఎకౌంట్లో జమ చేస్తున్నారన్నారు . పంటలు వేసుకునేటప్పుడు రుణాలు తీసుకున్న రైతుల కు లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం ఉంటుందని వాటిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. అదేవిధంగా రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా ఏడు లక్షల వరకు ఉంటుంది అన్నారు . మత్స్య కారులకు 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. గత అయిదేళ్లలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా ఏకపక్ష పాలన సాగించడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నారు. అనంతరం వైయస్సార్ భరోసా తదితర సంక్షేమ పథకాలు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. పంట రుణాలు చెక్కులు కౌలు రైతులకు రెండు రెండు చుక్కలు అందజేసి ఆదర్శ రైతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లో శ్రీహరి ఇ పశుసంవర్ధక శాఖ ఏడీ లు వెంకటరావు మాలకొండయ్య వ్యవసాయ సంయుక్త సంచాలకులు ధనుంజయ రెడ్డి ఇ వో లు రవికుమార్ ర్ సుధాకర్ సురేష్ బాబు ఉ పలు శాఖల అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు.


Body:రైతు దినోత్సవ కార్యక్రమం



Conclusion:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం లోని తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో రైతు దినోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రామి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రాంగణంలో లో వ్యవసాయ మత్స్యశాఖ హార్టికల్చర్ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించాడు .అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందని ఈ పథకాలను ప్రతి ఒక్కరు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రతి ఏడాది 12500 వారి ఎకౌంట్లో జమ చేస్తున్నారన్నారు . పంటలు వేసుకునేటప్పుడు రుణాలు తీసుకున్న రైతుల కు లక్ష రూపాయల వరకు రుణ సౌకర్యం ఉంటుందని వాటిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. అదేవిధంగా రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా ఏడు లక్షల వరకు ఉంటుంది అన్నారు . మత్స్య కారులకు 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. గత అయిదేళ్లలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా ఏకపక్ష పాలన సాగించడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్నారు. అనంతరం వైయస్సార్ భరోసా తదితర సంక్షేమ పథకాలు సంబంధించిన గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. పంట రుణాలు చెక్కులు కౌలు రైతులకు రెండు రెండు చుక్కలు అందజేసి ఆదర్శ రైతులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లో శ్రీహరి ఇ పశుసంవర్ధక శాఖ ఏడీ లు వెంకటరావు మాలకొండయ్య వ్యవసాయ సంయుక్త సంచాలకులు ధనుంజయ రెడ్డి ఇ వో లు రవికుమార్ ర్ సుధాకర్ సురేష్ బాబు ఉ పలు శాఖల అధికారులు నాయకులు రైతులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.