ETV Bharat / state

ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా మైనార్టీల ర్యాలీ

author img

By

Published : Jan 1, 2020, 5:19 PM IST

ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా.. అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లిం, క్రైస్తవులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పౌర సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

minorities protest rally againist to nrc, caa bill
ఉరవకొండలో ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
ఉరవకొండలో ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లులకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లింలు, క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కామన్నాకట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కేంద్రం ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఉరవకొండలో ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్​ఆర్​సీ, సీఏఏ బిల్లులకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లింలు, క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కామన్నాకట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కేంద్రం ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఇవీ చూడండి...

మహిళలు అభివృద్ధి చెందితేనే... రాష్ట్రం ముందుకెళ్తుంది'

Intro:అనంతపురం జిల్లా.
ఉరవకొండ మండలం,

N.R.C, C.A.A బిల్లుకు వ్యతిరేకంగా ఉరవకొండలో ముస్లిం, క్రైస్తవుల భారీ ర్యాలీ.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన N.R.C, C.A.A బిల్లుకు వ్యతిరేకంగా మంగళవారం ఉరవకొండలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కామన్నాకట్ట నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. దారిపొడవునా పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీని కొనసాగించారు. ర్యాలీకి భారీ సంఖ్యలో ముస్లింలు, క్రీస్తవులు హాజరు కావడంతో ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది. పాత బస్స్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి శాంతియుత నిరసన తెలిపారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ముస్లిం మైనార్టీలు, క్రీస్తవులు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.


Body:బైట్స్.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 31-12-2019
sluge : ap_atp_71_31_muslims_christians_rayali_AVB_AP10097
cell : 9704532806

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.