ETV Bharat / state

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: మంత్రి శంకర నారాయణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి శంకర నారాయణ తెలిపారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఆయన పర్యటించారు.

author img

By

Published : Jun 23, 2019, 5:14 PM IST

పెనుకొండలో పర్యటించిన మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శంకర నారాయణ పర్యటించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు స్వయంగా నవరత్నాల గురించి వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హమీని నిలబెట్టుకుంటామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు.

పెనుకొండలో పర్యటించిన మంత్రి శంకరనారాయణ

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శంకర నారాయణ పర్యటించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు స్వయంగా నవరత్నాల గురించి వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హమీని నిలబెట్టుకుంటామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు.

ఇదీ చదవండి... జిల్లాలవారీగా.. వాలంటీర్ల నోటిఫికేషన్లు వచ్చేశాయ్

Intro:విశాఖపట్నం జిల్లా లో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు పొలం పనులకు సిద్ధం అవుతున్నారు... ఇ౦దులో భాగంగా ఆదివారం పాయకరావుపేట నియోజకవర్గ౦ కోటవురట్ల మండలం రైతులు స్థానిక పీఏసీఎస్ వద్ద వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగు లు వేసుకుని లైన్ల లో బారులు తీరారు. ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ కు పూర్తి స్థాయిలో విత్తనాలు సరఫరా కావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు.. విత్తనాల సరఫరా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. రైతులు అధికముగా ఆర్ జె ల్ రకం విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారని, అందుకారణం గానే కేంద్రాల వద్ద రద్దీ నెలకొందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు... అందరికి పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు...Body:బిConclusion:G
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.