ETV Bharat / state

మడకశిరలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు

author img

By

Published : Feb 16, 2021, 1:32 AM IST

పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని విగ్రహాలకు ముసుగులు వేశారు. స్థానికులకు శాంతిభద్రతలపై పోలీసులు అవగాహన కల్పించారు.

Masks for statues of political leaders in Madakashira anathapuram district
మడకశిరలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో... మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర నగరపంచాయతీ పరిధిలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. నియోజకవర్గంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల పట్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో... మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర నగరపంచాయతీ పరిధిలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. నియోజకవర్గంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల పట్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదీచదవండి.

పురపాలకశాఖలోని 10 మంది ఉద్యోగులపై చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.