ETV Bharat / state

కదిరిలో వైద్య సిబ్బందికి మాస్కుల పంపిణీ

author img

By

Published : May 12, 2020, 11:15 AM IST

కరోనా వైరస్ నియంత్రించేందుకు శ్రమిస్తున్న ఆర్డీటీ వైద్యులకు, సిబ్బందికి అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు మాస్కులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ లాక్​డౌన్ పాటిస్తూ, తమ వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు.

mask distribution in kadiri
కదిరిలో వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పాల్గొంటున్న ఆర్డీటీ వైద్యులు, సిబ్బందికి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఇన్​ఛార్జ్ కందిగుంట వెంకట ప్రసాద్ మాస్కులు పంపిణీ చేశారు. బత్తలపల్లి ఆర్డీటీ వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి 200 మాస్కులు అందజేశారు. ప్రజలంతా లాక్​డౌన్ పాటిస్తూ, కరోనా కట్టడికి సహకరించాలని పిలుపునిచ్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో పాల్గొంటున్న ఆర్డీటీ వైద్యులు, సిబ్బందికి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం ఇన్​ఛార్జ్ కందిగుంట వెంకట ప్రసాద్ మాస్కులు పంపిణీ చేశారు. బత్తలపల్లి ఆర్డీటీ వైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి 200 మాస్కులు అందజేశారు. ప్రజలంతా లాక్​డౌన్ పాటిస్తూ, కరోనా కట్టడికి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని గొంతు కోసిన ఆటో డ్రైవర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.