ETV Bharat / state

ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్​ వినియోగాన్ని తగ్గించాలని కోరుతూ...జిల్లాలోని పలు చోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

author img

By

Published : Oct 1, 2019, 7:35 PM IST

ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం.
ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం.

ప్లాస్టిక్‌ను నిషేధించి సమాజాన్ని కాలుష్య కొరల నుండి కాపాడాలని అనంతపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపల్‌ జనార్ధన్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ సంస్థ అధ్యక్షుడు రామక్రిష్ణ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ భూతం భరతం పడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం.

ప్లాస్టిక్‌ను నిషేధించి సమాజాన్ని కాలుష్య కొరల నుండి కాపాడాలని అనంతపురంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్‌కళాశాల ప్రిన్సిపల్‌ జనార్ధన్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ సంస్థ అధ్యక్షుడు రామక్రిష్ణ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రదర్శన చేపట్టారు. ర్యాలీలో ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షణే ముద్దు..!

Intro:జన నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దుకాణాలు ఏర్పాటు చేసిన స్టాకును వెంటనే తరలించాలని నిరసన వ్యక్తం చేశారు.


Body:తిరుపతి ఉప్పంగి ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం దుకాణాన్ని మూసి వేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. గుడికి, బడికి 20 మీటర్ల దూరంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎక్సైజ్ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దుకాణం మూసివేసి స్టాకును ఇక్కడ నుంచి తరలించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.