ETV Bharat / state

పుట్టపర్తిలో అంతర్జాతీయ యువ సమ్మేళన సదస్సు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యువ సమ్మేళన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

author img

By

Published : Jul 16, 2019, 11:39 AM IST

భక్తిగీతాలతో సాయిని అలరిస్తున్న యువత
సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువసమ్మేళనం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువ సమ్మేళన సదస్సు వైభవంగా జరిగింది. ఇందులో పాల్గొన్న యువత తమ అభిప్రాయాలను చెప్పారు. ప్రపంచ గమనాన్ని మార్చగలిగే సత్తా యువతకు ఉందని... మానవాళిని సన్మార్గం వైపు నడిపించే బాధ్యత యువతదేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ జీవిత కాలంలో భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు సమయం కేటాయించడంతో పాటు సమాజంలో లోపాలను సరిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. సత్యసాయి ప్రబోధాలను, ప్రేమతత్వాన్ని ఆచరణాత్మకంగా పాటిద్దాం.. ప్రపంచానికి మన నినాదం చాటుదామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మంత్రముగ్దులను చేసింది. ఈ సందర్భంగా వేలాదిమంది సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రవ్యాప్తంగా.. గురుపౌర్ణమి వేడుకలు

సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువసమ్మేళనం

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సాయికుల్వంత్ మందిరంలో నిర్వహించిన యువ సమ్మేళన సదస్సు వైభవంగా జరిగింది. ఇందులో పాల్గొన్న యువత తమ అభిప్రాయాలను చెప్పారు. ప్రపంచ గమనాన్ని మార్చగలిగే సత్తా యువతకు ఉందని... మానవాళిని సన్మార్గం వైపు నడిపించే బాధ్యత యువతదేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తమ జీవిత కాలంలో భవిష్యత్ ను తీర్చిదిద్దుకునేందుకు సమయం కేటాయించడంతో పాటు సమాజంలో లోపాలను సరిదిద్దేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. సత్యసాయి ప్రబోధాలను, ప్రేమతత్వాన్ని ఆచరణాత్మకంగా పాటిద్దాం.. ప్రపంచానికి మన నినాదం చాటుదామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను మంత్రముగ్దులను చేసింది. ఈ సందర్భంగా వేలాదిమంది సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి రాష్ట్రవ్యాప్తంగా.. గురుపౌర్ణమి వేడుకలు

Intro:Ap_Vsp_107_13_Foot Ball_Cup_Hapiest_Movements_Players_Ab_AP10079
బీ రాము భీమునిపట్నం నియోజకవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా భీమిలి లో గత రెండు రోజులుగా జరుగుతున్న శుభ్రత ముఖర్జీ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ కప్ పోటీలు ఇవాళ ఘనంగా ముగిసాయి. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి అండర్ 17 బాలికల బాలుర విభాగాలు, అండర్ 14 బాలుర విభాగంలో 39 జట్లు పాల్గొన్నాయి. 700 మంది క్రీడాకారులు 120 మంది కోచ్ లు, పి ఈ టి లు,రిఫరీలు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. వచ్చేనెల 18వ తేదీ నుండి సెప్టెంబర్ ర్ 20వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ జట్లు ప్రాతినిధ్యం వహిస్తాయి.


Conclusion:నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో అండర్-17 బాలుర విభాగంలో విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది బాలికల విభాగంలో లో కడప, అండర్ 14 విభాగంలో కడప జిల్లా జట్టు విజేతలుగా నిలిచాయి.
బైట్:ఫుట్బాల్ క్రీడాకారుడు విజయనగరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.